సైకిల్ యాత్ర చేపట్టిన జనసైనికుడికి సాదర స్వాగతం

సైకిల్ యాత్ర చేపట్టిన జనసైనికుడికి సాదర స్వాగతం

ELR: జనసేనాని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా విజయవాడ జనసేన ఫాలోవర్ నంది సత్యనారాయణ విజయవాడ నుంచి శ్రీకాకుళం అరసవల్లి శ్రీసూర్యనారాయణ ఆలయానికి సైకిల్ యాత్ర చేపట్టగా బుధవారం యాత్ర భీమడోలుకు చేరింది. ఈమేరకు జనసేన శ్రేణులు పండ్లు, అల్పాహారం ఖర్చులకు కొంత సొమ్ము ఇచ్చారు.