రేషన్ బియ్యం పంపిణీ పరిశీలన

రేషన్ బియ్యం పంపిణీ పరిశీలన

‌KNR: కరీంనగర్‌లోని 23వ డివిజన్ సీతారాంపూర్‌లో జరుగుతున్న ఉచిత రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (HRCCI) రాష్ట్ర కార్యదర్శి పాదం అజంత పటేల్ ఆదివారం పరిశీలించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న మూడు నెలల కోటా బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న తీరును ఆమె క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు.