తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 76,096 మంది భక్తులు దర్శించుకోగా.. 26,289 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.01 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.