దూరవిద్య ఎంసీఏ పరీక్షా తేదీల ఖరారు

దూరవిద్య ఎంసీఏ పరీక్షా తేదీల ఖరారు

HYD: ఓయూ దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్ఆ్సడీఈ) ద్వారా అందించే ఎంసీఏ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంసీఏ మూడో సెమిస్టర్ మెయిన్, అన్ని సెమిస్టర్ల బ్యాక్ లాగ్ పరీక్షలను ఈ నెల 4వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు.