పార్కులను మరింత అందంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

పార్కులను మరింత అందంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

PPM: పార్వతీ పురం పట్టణంలోని పార్కులను మరింత అందంగా తీర్చిదిద్ది, ప్రజలకు అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్ది మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నర్సిపురంచెరువు, చర్చి వీధితో పాటు పలు ప్రాంతాల్లోని పార్కులను కలెక్టర్ ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. నగరవాసులకు శుభ్రమైన, పచ్చని, ఆహ్లాదకరమైన వాతావరణాన్నిఅందేలా ఉండాలి అన్నారు.