శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి

శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి

TPT: రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ రెండో రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ముందుగా శ్రీ వరాహస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.15కి ప్రత్యేక విమానంలో హైదారాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. కాగా... నిన్న రాత్రి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.