రైతులకు రాయితీపై కూరగాయల విత్తనాలు

రైతులకు రాయితీపై కూరగాయల విత్తనాలు

KMM: పాలేరు నియోజకవర్గ రైతులకు ఉద్యాన శాఖ ద్వారా 100% రాయితీపై కూరగాయ విత్తనాలు అందిస్తున్నట్లు ఆదివారం ఉద్యాన అధికారి అపర్ణ తెలిపారు. ఆసక్తి గల రైతులు 89777 14104 నంబరును సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టమాటా, వంగ, బెండ వంటి 5 రకాల విత్తనాలను చిరు సంచుల రూపంలో పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు.