'కేసు రాజీతో ఇరువురు గెలిచినట్లే'

'కేసు రాజీతో ఇరువురు గెలిచినట్లే'

వనపర్తి జిల్లా కోర్టులో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. లోక్ అదాలత్ అంటే ప్రజల న్యాయ పీఠం అని కేసు రాజీ పడినట్లయితే కక్షిదారులు ఇరువురు గెలుపొందినట్లే అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎమ్.ఆర్ సునీత అన్నారు. ప్రతి మూడు నెలలకి ఒకసారి నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ పడదగ్గ కేసులు పరిష్కారం చేసుకోవచ్చు అని తెలిపారు.