రాయలసీమలో అంతర్జాతీయ పాఠశాల ప్రారంభం

రాయలసీమలో అంతర్జాతీయ పాఠశాల ప్రారంభం

NDL: గోస్పాడు మండలం బాబానగర్ వద్ద 18 ఎకరాల్లో నిర్మించిన ‘శ్రీ గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్’ను రాష్ట్ర మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఆదివారం ప్రారంభించారు. 24వ వార్షికోత్సవం ‘ప్రవాహ్’ సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో డా. పి.దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్య అందించడమే లక్ష్యమన్ని పేర్కొన్నారు.