ఎల్లో మిర్చి పంటను పరిశీలించిన అధికారి

ఎల్లో మిర్చి పంటను పరిశీలించిన అధికారి

ప్రకాశం: రాచర్ల మండలం అచ్చంపేటలో ఉద్యానశాఖ అధికారి శ్వేత మంగళవారం ఎల్లో మిర్చి పంటను పరిశీలించారు. ఈ సమయంలో మిర్చి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. ఎక్కువ శాతం ఎల్లో మిర్చిని కాస్మెటిక్స్ తయారీలో వాడతామని రైతులు చెప్పారు. పంటను గుంటూరు మార్కెట్ యార్డ్‌కు పంపిస్తామని అన్నారు.