ఉపాధ్యాయుల బదిలీల్లో జరిగిన అక్రమాలపై ఆందోళన

ఉపాధ్యాయుల బదిలీల్లో జరిగిన అక్రమాలపై ఆందోళన

రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల్లో జరిగిన విస్తృత అక్రమాలపై సేవ్ టీచర్స్ సంస్థ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. జీవో నం. 317 అమల్లో అక్రమ బదిలీలు, పోస్టింగ్‌లు జరిగి గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులకు పెద్ద ఎత్తున అన్యాయం జరిగిందని ఆరోపించారు.