ఆర్డీవోను కలిసిన మాల మహానాడు

ఆర్డీవోను కలిసిన మాల మహానాడు

NDL: బనగానపల్లె ఆర్డీవో నరేంద్ర కుమార్ రెడ్డిని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కేడం సుబ్బరాయుడు కలిశారు. రైతుల రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. పేదలకు నివేశన స్థలాల పంపిణీకి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆర్డీవోకు ఇవాళ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ్, తదితరులు పాల్గొన్నారు.