కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడిన ఎంపీ

కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడిన ఎంపీ

BDK: కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు. కొత్తగూడెంలో శనివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును మిత్రపక్ష ఎమ్మెల్యే కూడా ఖండిస్తున్నారని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గులాబి జెండా ఎగురుతుందని అన్నారు.