రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక చర్యలు

రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక చర్యలు

ATP: గార్లదిన్నె మండలంలో రోడ్డు ప్రమాదాలపై పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మండల పరిధిలోని కల్లూరు వద్ద బెంగళూరు- హైదరాబాద్ నేషనల్ హైవే పై ప్రమాదాలు హెచ్చరికలు బోర్డులు ఎస్సై మహమ్మద్ గౌస్ తన సిబ్బంది కలిసి ఏర్పాటు చేశారు. ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణపై ఈ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశామన్నారు.