ప్రారంభమైన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

ప్రారంభమైన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

సత్యసాయి: కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దంపతులు అంకురార్పణ పూజలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకుల ఇంటికి వెళ్లి వారి ఆశీస్సులు తీసుకుని గౌరవంగా ఆహ్వానించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఏఐ ఆన్‌లైన్ టికెట్లు, ఈ-హుండీ, ఏసీ సేవలను ప్రారంభించారు. అనంతరం స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు.