వైసీపీ నుంచి జనసేనలోకి పలువురు చేరిక

వైసీపీ నుంచి జనసేనలోకి పలువురు చేరిక

E.G: రాజానగరం మండలం ముక్కినాడకి చెందిన బీసీ నాయకులు మార్గని పాపయి, ఈలి సత్యనారాయణ తన అనుచరులతో కలిసి సోమవారం వైసీపీ నుంచి జనసేనలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి చేరినట్లు వారు తెలిపారు.