మంత్రి చేతుల మీదగా ప్రశంసా పత్రం అందుకున్న కార్యదర్శి

మంత్రి చేతుల మీదగా ప్రశంసా పత్రం అందుకున్న కార్యదర్శి

ఏలూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ఉంగుటూరు (M) చేబ్రోలు గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు వృత్తిలో ప్రతిభను కనబరిచినందుకుగాను మంత్రి పార్థసారథి చేతుల మీదగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెట్రిసెల్వి, జేసి దాత్రి రెడ్డి, ఎస్పీ శివ కృష్ణ కిషోర్, తదితరులు పాల్గొన్నారు.