ఆరుగురు చనిపోయారు: మహేష్‌చంద్ర లడ్డా

ఆరుగురు చనిపోయారు: మహేష్‌చంద్ర లడ్డా

AP: మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారని ఎస్పీ మహేష్‌చంద్ర లడ్డా తెలిపారు. ఉదయం 6:30 నుంచి 7 గంటల మధ్యలో ఎన్‌కౌంటర్ జరిగిందని, కృష్ణా జిల్లా, విజయవాడ, కాకినాడలో మావోయిస్టులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 31 మందిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. అరెస్టయిన వారిలో 9 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు.