వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్దిగా బుట్టా రేణుక నామినేషన్

కర్నూల్: ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్టా రేణుక గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు పాల్గొనడం జరిగింది.