నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించిన కార్పొరేటర్

నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించిన కార్పొరేటర్

RR: హాయత్ నగర్ డివిజన్‌లోని బంజారాకాలనీ వరద నీటితో మునిగిపోయింది. దీంతో డివిజన్ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి బంజారా కాలనీలోని నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లు సరైన సమయంలో వరద నీటి కాలువల నిర్మాణ పనులు చేపట్టకపోవడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.