ఉమ్మడి కృష్ణాజిల్లా నేతలలో విజేతలు వీరే.!

ఉమ్మడి కృష్ణాజిల్లా నేతలలో విజేతలు వీరే.!

NTR: ఉమ్మడి కృష్ణాజిల్లా లెజిస్లేటివ్ క్రీడా పోటీల్లో నేతలు తమ క్రీడా ప్రతిభను చాటారు. జావెలిన్ త్రో, షాట్‌పుట్ విభాగాల్లో MLAలు శ్రీరామ్ తాతయ్య, గద్దె రామ్మోహన్ విజేతలుగా నిలిచారు. క్యారమ్స్‌లో వర్ల కుమార్ రాజా, గద్దె రామ్మోహన్ గెలుపొందగా, బ్యాడ్మింటన్‌లో కాగిత కృష్ణ ప్రసాద్, శ్రీరామ్ తాతయ్య, వర్ల కుమార్ రాజా విజేతలుగా నిలిచారు.