కలెక్టర్ కార్యాలయం ఎదుట బీసీ నాయకుల ధర్నా
SRD: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మన శుక్రవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నాలో జేఏసీ జిల్లా ఛైర్మన్ ప్రభు గౌడ్ పాల్గొన్నారు.