వాండ్రంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
W.G: ఉండి మండలం వాండ్రం గ్రామంలో బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి MRPS ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. జిల్లా అధ్యక్షుడు పసల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. నిమ్నజాతుల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నతుడు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కనపాల ఏసు, శ్రీను, నరసన్న, పల్లియ్య, మోహన్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.