మొదటి రెండు గంటల్లో పోలింగ్ ఎంతంటే?

మొదటి రెండు గంటల్లో పోలింగ్ ఎంతంటే?

BHPL: రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కాగా జిల్లాలో 9 గంటల వరకు 20.00 శాతం పోలింగ్ నమోదు అయిందని ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా, జిల్లాలోని ఘనాపూర్, కోత్తపల్లి గోరి, రేగొండ, మొగుళ్ల పల్లి మండలల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ధ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.