'కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి అవుతాయి'

'కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి అవుతాయి'

BDK: అశ్వాపురం మండలం మిట్టగూడెం, కళ్యాణపురం పంచాయతీలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, వార్డ్ సభ్యులను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు, పలు సంక్షేమ పథకాల అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, వార్డు సభ్యులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.