VIDEO: 4వ మహాసభల కరపత్రాలు ఆవిష్కరణ
SRCL: ఈనెల 29, 30న సిరిసిల్లలో జరిగే సీఐటీయూ 4వ మహాసభలను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి గురుజాల శ్రీధర్ అన్నారు. బోయినపల్లి మండలం బూరుగుపల్లిలో మహాసభల కరపత్రాలను ఇవాళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా కార్మికుల పక్షాన సీఐటీయూ ఎన్నో పోరాటాలు చేసిందని గుర్తు చేశారు.