వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

VSP: పీఎం పాలెం పరిధిలో శ్రీనివాసనగర్‌కు చెందిన పైల రఘు (38) ఈ నెల 14వ తేదీ నుంచి కనిపించకుండా పోయినట్లు పీఎంపాలెం స్టేషన్‌లో కేసు నమోదైందని సీఐ జి. బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలోనూ పలుమార్లు ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి వచ్చేవాడు. భార్య సీత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.