అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జేసీ

అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జేసీ

శ్రీకాకుళంలోని సెవెన్ రోడ్ జంక్షన్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు నాణ్యమైన భోజనం అందించాలని క్యాంటీన్ నిర్వహణకు సూచించారు. ప్రజలతో మాట్లాడి ఆహారం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.