భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

మేడ్చల్: మల్లాపూర్ డివిజన్ పరిధిలోని నెహ్రునగర్ కాలనీలో 5 లక్షల 50 వేల రూపాయలతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులకు నేడు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్థానిక కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జలమండలి మేనేజర్ వేణుగోపాల్, స్థానిక నాయకులు బోదాసు లక్ష్మీనారాయణ, నాగారం బాబు పాల్గొన్నారు.