VIDEO: యాదాద్రి స్వామి వారికి శతఘటాభిషేకం
BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో ఆదివారం స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకుని శతఘటాభిషేకంతో ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ అనంతరం ప్రధాన కలశం, భిందతీర్థంతో గర్భాలయ ప్రదక్షిణ చేసి, 108 కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వయంభు మూర్తులను అభిషేకించారు. భక్తులు, అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.