ప్రణాళికతో చదవాలి: డీఈవో ప్రవీణ్ కుమార్
MBNR: మరో ఐదు రోజుల్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానుండడంతో డీఈవో ప్రవీణ్ కుమార్ శనివారం బాలానగర్ మండలంలోని నేరళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. డీఈవో విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ.. 10 పరీక్షల్లో అత్యధిక మార్పులు సాధించేందుకు పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్ అవ్వాలన్నారు. విద్యార్థుల శక్తి సామర్థ్యాలను పరిశీలించారు.