'పనుల జాతర 2025' ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే

BDK: చండ్రుగొండ మండలంలో 'పనుల జాతర 2025' అనే ప్రత్యేక కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సీతాయి గూడెం, మంగయ్య బంజర, వెంకటయ్య తండా గ్రామాలలో పర్యటించారు. సీసీ రోడ్లు ఎంపీపీఎస్ పాఠశాల ప్రహరీగోడ మునగ ప్లాంటేషన్ సందర్శన వంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.