వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ
కృష్ణా: వల్లూరుపాలెం గ్రామంలో వైసీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని, కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.