ముస్లిం విద్యార్థులకు శుభవార్త

ముస్లిం విద్యార్థులకు శుభవార్త

NLR: ఏటా 500 మంది ముస్లిం విద్యార్థులకు ఉచితంగా ఇంటర్ రెసిడెన్షియల్ విద్యతో పాటు జేఈఈ మెయిన్స్, నీట్ శిక్షణ అందిస్తామని ఏపీ వర్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ ప్రకటించారు. పూర్తి ఖర్చు వర్ఫ్ బోర్డు భరించేలా మంగళవారం జరిగిన 14వ బోర్డు సమావేశంలో తీర్మానించామని తెలిపారు. ముస్లింల సంక్షేమానికి వర్ఫ్ బోర్డు కట్టుబడి ఉందన్నారు.