ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేసిన ఎస్పీ

ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేసిన ఎస్పీ

మార్కాపురం జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. మహిళలు, పిల్లలు, వృద్ధులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. ప్రభుత్వం ఆమోదించిన ఛార్జీలు మాత్రమే వసూలు చేయాలన్నారు. నిర్లక్ష్యంగా ఆటో నడపకూడదని, మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఆటోకు నంబర్ ప్లేట్ క్లియర్‌గా కనిపించేలా ఉండాలని సూచించారు