భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి: కలెక్టర్

భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి: కలెక్టర్

WNP: జిల్లాలో భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని ఎన్ఐసీ హాల్లో జిల్లా కలెక్టర్ భూభారతి పెండింగ్ అప్లికేషన్లుపై అన్ని మండలాలు తహసీల్దార్లతో సమీక్షించారు. భూభారతి పెండింగ్ ఫైల్స్‌ను కలెక్టర్ లాగిన్‌కు పంపడంతో పాటు వాటి యొక్క ఫిజికల్ ఫైల్స్ కూడా పంపాలని సూచించారు.