రైతు సమస్యలు ప్రభుత్వానికి పట్టవా?: SV మోహన్ రెడ్డి

రైతు సమస్యలు ప్రభుత్వానికి పట్టవా?: SV మోహన్ రెడ్డి

KDP: రైతు సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. ఇందులో భాగంగా బుధవారం కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో ఆయన మాట్లాడారు. పెట్టుబడి సాయం, క్రాఫ్ట్ ఇన్సూరెన్స్, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పల పాలవుతున్నారని అన్నారు.