మంత్రులను కలిసిన ఝాన్సీరెడ్డి

మంత్రులను కలిసిన ఝాన్సీరెడ్డి

JN: తెలంగాణ రాష్ట్ర మంత్రులు కోమటి రెడ్డి వెంకటరెడ్డి, కొండ సురేఖలను టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రాజేందర్ రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు, నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఆమె మంత్రులను కోరారు.