ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది: MLA

ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది: MLA

BDK: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావన ఉండాల్సిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేడు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా, అవి క్షేత్రస్థాయిలో అర్హులకు అందకపోవడం వల్ల ప్రజల్లో అసంతృప్తి నెలకొందని వారు అన్నారు. ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని అన్నారు.