CMRF చెక్కును అందజేసిన KUDA ఛైర్మన్

CMRF చెక్కును అందజేసిన KUDA ఛైర్మన్

అన్నమయ్య: రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలం మార్గోపల్లి పంచాయతీ గుడ్లవారిపల్లికి చెందిన గోపిశెట్టి శంకరయ్యకు CMRF ద్వారా మంజూరైన రూ.41,324 చెక్కును టీడీపీ ఇంఛార్జ్, KUDA ఛైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి వారి నివాసంలో అందజేశారు. అవసరంలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.