ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీని విస్తరించాలి: ​ ఎమ్మెల్యే

ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీని విస్తరించాలి: ​ ఎమ్మెల్యే

NZB: రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాల్లో ఐటీని విస్తరించి నిరుద్యోగ యువతకు బాసటగా నిలవాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్త తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం ఐటీ, మున్సిపల్ అంశాలపై మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఇందూరులో నిర్మించిన ఐటీ హబ్ నిరాధరణకు గురవుతోందన్నారు.