గొల్లపల్లి సభకు అనుమతి రద్దు

గొల్లపల్లి సభకు అనుమతి రద్దు

WNP: రేవల్లి మండలం గొల్లపల్లి రిజర్వాయర్ వ్యతిరేకంగా రైతుల దీక్షలకు మద్దతుగా జరగాల్సిన బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ నెల 9న జరగాల్సిన సభలో మాజీ మంత్రి హరీశ్రావు పాల్గొనాల్సి ఉంది. అనుమతి రద్దును మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఖండిస్తూ ప్రజాస్వామ్య హక్కులపై ఆంక్షలంటూ విమర్శించారు. హైకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం.