మద్యం తాగి వాహనం నడిపితే శిక్ష తప్పదు: సీఐ

మద్యం తాగి వాహనం నడిపితే శిక్ష తప్పదు: సీఐ

WGL: నగరంలో డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన 26 మందిని ఇవాళ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్లు ట్రాఫిక్ సీఐ సుజాత తెలిపారు. ఇద్దరికి రూ.1000 జరిమానాతో పాటు 3 రోజుల సామాజిక సేవ, మిగిలిన 24 మందికి రూ.36,500 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే శిక్ష తప్పదని హెచ్చరించారు.