దోమల నివారణకు స్పెషల్ డ్రైవ్

దోమల నివారణకు స్పెషల్ డ్రైవ్

నెల్లూరు నగరంలో దోమల నివారణకు కమిషనర్ వై.ఓ నందన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. డ్రోన్ల ద్వారా మందు పిచికారీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు 135 రోజులు నగరంలోని మురుగు కాలువల్లో ఈ హైటెక్ పద్ధతిలో మందులు చల్లుతామని చెప్పారు. ప్రజలు సైతం సహకరించి నెల్లూరును దోమల రహిత నగరంగా మార్చాలని పిలుపునిచ్చారు.