ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం: MLA

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం: MLA

MBNR : అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. ఇవాళ భూత్పూర్ మండలం రావులపల్లి గ్రామంలో మూస కళమ్మ, చిన్న ఆంజనేయుల నూతన గృహ ప్రవేశ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదల రాజ్యమని అన్నారు.