విద్యుత్ సౌధ వద్ద ఉద్రిక్తత

NTR: విజయవాడ విద్యుత్ సౌధ వద్ద సీపీఎం ధర్నాతో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ధర్నాలో సీపీఎం నేతలు సిహెచ్. బాబూరావు, దోనేపూడి కాశీనాథ్, ఇతర నాయకులు పాల్గొన్నారు. పెంచిన విద్యుత్ భారాలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని నినాదాలు చేస్తూ..అదానీ ఒప్పందాలు రద్దు చేయాలని అదానీ ఫ్లెక్సీ దహనం చేసేందుకు యత్నించారు.