ముదిరాజ్ సంగం జిల్ల అధ్యక్షుడుగా దొంతుల రమేష్

మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే. జగన్మోహన్ ముదిరాజ్ సమక్షంలో మేడ్చల్ జిల్ల తెలంగాణ ముదిరాజ్ సంగం అధ్యక్షుడుగా దొంతుల రమేష్ ముదిరాజ్ను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.