కోహ్లీని దాటేసిన సూర్యకుమార్

కోహ్లీని దాటేసిన సూర్యకుమార్

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ మరో ఘనత సాధించాడు. టీ20ల్లో భారత జట్టుకు అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన వారి జాబితాలో సూర్య(51 మ్యాచ్‌లు) మూడో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్ ద్వారా అతడు ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ(50) రికార్డును బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో ధోనీ(72), రోహిత్(62) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.