'నిప్పు పెట్టడం వల్ల భూసారం తగ్గును'

'నిప్పు పెట్టడం వల్ల భూసారం తగ్గును'

NRML: పంటలు చేతికి వచ్చాక మిగిలిన పంట అవశేషాలకు నిప్పు పెట్టకుండా అలానే వదిలేయాలని కుబీర్ AO సారిక ఓ ప్రకటనలో సూచించారు. అవశేషాలకు నిప్పు పెట్టడంతో అగ్ని ప్రమాదాలు సంభవించి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. పంట అవశేషాలకు నిప్పు పెట్టడం వల్ల భూసారం తగ్గుతుందని, అలానే వదిలేస్తే వర్షాలు కురిసిన వెంటనే సహజ ఎరువులుగా మారి పంటలకు బలాన్ని అందిస్తాయన్నారు.