నేటి నుంచి అమరావతిలో జాతీయస్థాయి క్రీడోత్సవాలు

నేటి నుంచి అమరావతిలో జాతీయస్థాయి క్రీడోత్సవాలు

AP: అమరావతిలోని SRM వర్సిటీలో ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు ఉద్గమ్-2026 పేరిట జాతీయస్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం  కానున్నాయి. ఈ క్రీడాపోటీలకు దేశంలోని పలు వర్సిటీల నుంచి 500 మందికి పైగా హాజరుకానున్నారు. ఈ ఉదయం వర్సిటీ క్రీడామైదానంలో జరిగే ప్రారంభ వేడుకలను రియో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన భారత రెజ్లర్ సాక్షి మాలిక్ ముఖ్య అతిథిగా హాజరుకానుంది.